Wednesday, 27 May 2026
  • Home  
  • మహారాష్ట్రలో రోడ్డెక్కిన ఉల్లి రైతులు
- News

మహారాష్ట్రలో రోడ్డెక్కిన ఉల్లి రైతులు

మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో ఉల్లి రైతులు ప్రతిపక్ష మహా వికాస్ అఘాడీ (MVA) నేతృత్వంలో ముంబై-ఆగ్రా జాతీయ రహదారిపై పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. ప్రభుత్వం ప్రకటించిన క్వింటాల్ రూ.1,580 మద్దతు ధరపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ, కనీస ధర రూ.3,000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. నిరసనలో పాల్గొన్న ఎన్సీపీ ఎమ్మెల్యే రోహిత్ పవార్ తదితరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మోదీ ఇటీవల ఇటలీ ప్రధానికి చాక్లెట్లు ఇవ్వడంపై రోహిత్ పవార్ వ్యంగ్యంగా స్పందిస్తూ, ప్రధాని ఉల్లిపాయలను బహుమతిగా ఇస్తే వాటి ధరలు కూడా పెరుగుతాయని విమర్శించారు.

మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో ఉల్లి రైతులు ప్రతిపక్ష మహా వికాస్ అఘాడీ (MVA) నేతృత్వంలో ముంబై-ఆగ్రా జాతీయ రహదారిపై పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. ప్రభుత్వం ప్రకటించిన క్వింటాల్ రూ.1,580 మద్దతు ధరపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ, కనీస ధర రూ.3,000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. నిరసనలో పాల్గొన్న ఎన్సీపీ ఎమ్మెల్యే రోహిత్ పవార్ తదితరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మోదీ ఇటీవల ఇటలీ ప్రధానికి చాక్లెట్లు ఇవ్వడంపై రోహిత్ పవార్ వ్యంగ్యంగా స్పందిస్తూ, ప్రధాని ఉల్లిపాయలను బహుమతిగా ఇస్తే వాటి ధరలు కూడా పెరుగుతాయని విమర్శించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.