సి.యస్. పురం: జిల్లాలో ప్రసిద్ధి గాంచిన మిట్టపాలెం నారాయణస్వామి దేవస్థానంలో నారాయణస్వామి, శ్రీదేవి భూదేవి సమేత విష్ణుమూర్తిలకు ఈ నెల 16న రాత్రి 7 గంటలకు మహా ఫుష్పయాగం నిర్వహించనున్నట్లు ఆలయ కార్యనిర్వాహణధికారి ఎస్. నరసింహబాబు తెలిపారు. వేదపండితులు, అర్చకులతో దేవమూర్తులకు వివిధ రకాల ఫూష్పలతో అలంకరించనునట్లు చెప్పారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.

16 న మహా పుష్పయాగం
సి.యస్. పురం: జిల్లాలో ప్రసిద్ధి గాంచిన మిట్టపాలెం నారాయణస్వామి దేవస్థానంలో నారాయణస్వామి, శ్రీదేవి భూదేవి సమేత విష్ణుమూర్తిలకు ఈ నెల 16న రాత్రి 7 గంటలకు మహా ఫుష్పయాగం నిర్వహించనున్నట్లు ఆలయ కార్యనిర్వాహణధికారి ఎస్. నరసింహబాబు తెలిపారు. వేదపండితులు, అర్చకులతో దేవమూర్తులకు వివిధ రకాల ఫూష్పలతో అలంకరించనునట్లు చెప్పారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.

