నందలూరు మండలంలో టంగుటూరు రోడ్ లో శుక్రవారం సాయంత్రం ఉరుసు మహోత్సవ నిర్వహణ కమిటీ అజం భాష,మహబూబ్ బాషా ఆహ్వానం మేరకు రాజంపేట టిడిపి ఇన్చార్జ్ చమర్తి జగన్మోహన్ రాజు ఘన స్వాగతం పలికారు. అనంతరం వేడుకలలో పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనకు నిర్వాహకులు సాధర స్వాగతం పలికారు.ఈ సందర్భంగా చమర్తి మాట్లాడుతూ నందలూరు మండలంలో ఉరుసు మహోత్సవంలో పాల్గొనడం ఎంతో అందంగా ఉందని,ప్రతి వేడుక ఎంతో ప్రత్యేకమైనదని, ఉరుసు మహోత్సవ నిర్వహకులు ఎంతో గొప్పగా ఈ వేడుకలు నిర్వహించడం చాలా ఆనందంగా ఉందన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ ఆర్టీసీ చైర్మన్ ఎద్దుల సుబ్బరాయుడు, మైనార్టీ రాష్ట్ర కార్యదర్శి ముస్తాక్ హుస్సేన్, నందలూరు మండల టిడిపి అధ్యక్షుడు జంగం శెట్టి సుబ్బయ్య, టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రేవూరు వేణుగోపాల్, క్లస్టర్ ఇంచార్జ్ పసుపులేటి ప్రవీణ్ కుమార్, సర్పంచ్ యానాది, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ ఎద్దుల విజయసాగర్, సుధీర్ గీతాంజలి విద్యాసంస్థల అధినేత రమణ, ఒంటిమిట్ట జడ్పిటిసి ముద్దుకృష్ణారెడ్డి, ఎస్సీ సెల్ అధ్యక్షులు శివ, సర్పంచ్ రాము,గంగాధర్, రాజంపేట టిడిపి ఉపాధ్యక్షుడు సతీష్ రాజు,సురేష్,సుబ్బనరసయ్యా, నారప శెట్టి శివ,అల్తాఫ్,మస్తాన్,జానీ, రహీం,పలువురు టిడిపి ముఖ్య నాయకులు కార్యకర్తలు ముస్లిం మైనార్టీ నాయకులు పాల్గొనడం జరిగినది.

ఉరుసు మహోత్సవంలో పాల్గొన్న రాజంపేట అసెంబ్లీ టిడిపి ఇన్చార్జ్ చమర్తి
నందలూరు మండలంలో టంగుటూరు రోడ్ లో శుక్రవారం సాయంత్రం ఉరుసు మహోత్సవ నిర్వహణ కమిటీ అజం భాష,మహబూబ్ బాషా ఆహ్వానం మేరకు రాజంపేట టిడిపి ఇన్చార్జ్ చమర్తి జగన్మోహన్ రాజు ఘన స్వాగతం పలికారు. అనంతరం వేడుకలలో పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనకు నిర్వాహకులు సాధర స్వాగతం పలికారు.ఈ సందర్భంగా చమర్తి మాట్లాడుతూ నందలూరు మండలంలో ఉరుసు మహోత్సవంలో పాల్గొనడం ఎంతో అందంగా ఉందని,ప్రతి వేడుక ఎంతో ప్రత్యేకమైనదని, ఉరుసు మహోత్సవ నిర్వహకులు ఎంతో గొప్పగా ఈ వేడుకలు నిర్వహించడం చాలా ఆనందంగా ఉందన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ ఆర్టీసీ చైర్మన్ ఎద్దుల సుబ్బరాయుడు, మైనార్టీ రాష్ట్ర కార్యదర్శి ముస్తాక్ హుస్సేన్, నందలూరు మండల టిడిపి అధ్యక్షుడు జంగం శెట్టి సుబ్బయ్య, టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రేవూరు వేణుగోపాల్, క్లస్టర్ ఇంచార్జ్ పసుపులేటి ప్రవీణ్ కుమార్, సర్పంచ్ యానాది, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ ఎద్దుల విజయసాగర్, సుధీర్ గీతాంజలి విద్యాసంస్థల అధినేత రమణ, ఒంటిమిట్ట జడ్పిటిసి ముద్దుకృష్ణారెడ్డి, ఎస్సీ సెల్ అధ్యక్షులు శివ, సర్పంచ్ రాము,గంగాధర్, రాజంపేట టిడిపి ఉపాధ్యక్షుడు సతీష్ రాజు,సురేష్,సుబ్బనరసయ్యా, నారప శెట్టి శివ,అల్తాఫ్,మస్తాన్,జానీ, రహీం,పలువురు టిడిపి ముఖ్య నాయకులు కార్యకర్తలు ముస్లిం మైనార్టీ నాయకులు పాల్గొనడం జరిగినది.

