పున్నమి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి అక్టోబర్ 31 : జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బిఆర్ఎస్ పార్టీ చేపట్టిన *మాట ముచ్చటలో* భాగంగా సోమాజిగూడ డివిజన్ శ్రీనగర్ కాలనిలో ఓ టిఫీన్ సెంటర్ లో మాజీ మంత్రి మహేశ్వరం నియోజకవర్గ శాసనసభ్యురాలు సబితా ఇంద్రారెడ్డి స్థానికులతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజలు ఎదురుకొంటున్న సమస్యల గురించి సబితా ఇంద్రారెడ్డి ఆరాతీయగా. స్థానికులు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామలను అమలు చేయకుండా మమ్మల్ని మోసం చేస్తుందని రెండు సంవత్సరాలు గడుస్తున్నా 420 హామీలలో ఒకటి రెండు మినహాయిస్తే పూర్తి స్థాయిలోఅమలు చేయలేకపోయారని ఇకముందు కూడా అమలు చేయలేరని అర్థమైపోయిందని చెప్పిన స్థానికులు ఏదిఏమైనా తెలంగాణ రాష్ట్రానికి బిఆర్ఎస్ పాలన రావాలని వారి కోరికను వెళ్లబుచ్చారు సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం మళ్ళీ గాడిన పడాలంటే జూబ్లీహిల్స్ నుంచే కేసీఆర్ కి మద్దతు తెలుపుతూ బిఆర్ఎస్ పార్టీ బలపరిచిన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే అభ్యర్థి మాగంటి సునీతా గోపినాథ్ కారు గుర్తుకు ఓటేసి అత్యధిక మెజారిటీ తో గెలిపించాలన్నారు. కార్యక్రమంలో స్థానికులు, బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

*మాట ముచ్చట కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన సబితా ఇంద్రారెడ్డి *
పున్నమి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి అక్టోబర్ 31 : జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బిఆర్ఎస్ పార్టీ చేపట్టిన *మాట ముచ్చటలో* భాగంగా సోమాజిగూడ డివిజన్ శ్రీనగర్ కాలనిలో ఓ టిఫీన్ సెంటర్ లో మాజీ మంత్రి మహేశ్వరం నియోజకవర్గ శాసనసభ్యురాలు సబితా ఇంద్రారెడ్డి స్థానికులతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజలు ఎదురుకొంటున్న సమస్యల గురించి సబితా ఇంద్రారెడ్డి ఆరాతీయగా. స్థానికులు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామలను అమలు చేయకుండా మమ్మల్ని మోసం చేస్తుందని రెండు సంవత్సరాలు గడుస్తున్నా 420 హామీలలో ఒకటి రెండు మినహాయిస్తే పూర్తి స్థాయిలోఅమలు చేయలేకపోయారని ఇకముందు కూడా అమలు చేయలేరని అర్థమైపోయిందని చెప్పిన స్థానికులు ఏదిఏమైనా తెలంగాణ రాష్ట్రానికి బిఆర్ఎస్ పాలన రావాలని వారి కోరికను వెళ్లబుచ్చారు సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం మళ్ళీ గాడిన పడాలంటే జూబ్లీహిల్స్ నుంచే కేసీఆర్ కి మద్దతు తెలుపుతూ బిఆర్ఎస్ పార్టీ బలపరిచిన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే అభ్యర్థి మాగంటి సునీతా గోపినాథ్ కారు గుర్తుకు ఓటేసి అత్యధిక మెజారిటీ తో గెలిపించాలన్నారు. కార్యక్రమంలో స్థానికులు, బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

