రాజమహేంద్రవరం స్థానిక దేవిచౌక్ లో శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి అమ్మవారి దసరా ఉత్సవాలు సందర్భంగా రాజమండ్రి దేవిచౌక్ లో అమ్మవారి ఆలయ కమిటీ వారి ఆహ్వానం మేరకు దుర్గాష్టమి కుంకుమ పూజ కార్యక్రమంలో కుటుంబ సమేతంగా మాజీ ఏపీ రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్పర్సన్, మాజీ రుడా చైర్పర్సన్ మేడపాటి షర్మిళ రెడ్డి పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.

- తూర్పు గోదావరి
దుర్గాష్టమి కుంకుమ పూజ కార్యక్రమంలో కుటుంబ సమేతంగా మేడపాటి షర్మిళ రెడ్డి.
రాజమహేంద్రవరం స్థానిక దేవిచౌక్ లో శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి అమ్మవారి దసరా ఉత్సవాలు సందర్భంగా రాజమండ్రి దేవిచౌక్ లో అమ్మవారి ఆలయ కమిటీ వారి ఆహ్వానం మేరకు దుర్గాష్టమి కుంకుమ పూజ కార్యక్రమంలో కుటుంబ సమేతంగా మాజీ ఏపీ రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్పర్సన్, మాజీ రుడా చైర్పర్సన్ మేడపాటి షర్మిళ రెడ్డి పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.

