తిరుపతి జిల్లా తడ మండలం చేనిగుంట గ్రామంలో దళిత కుటుంబం కీ చెందిన కారిమెటి శ్రీరాములు చెందిన భూమిని (పొలం) అగ్ర కులం వారు ఆక్రమించుకుని, ప్రభుత్వం వారు వేసిన సరిహద్దు రాళ్లను తొలగించి వాళ్ళ పొలంలో కలిపేసుకున్నారు, ఇదేంటి వాళ్ళని అడిగితే *కులం పేరుతో దుషించి* , మీరు మా పక్కన భూమిని ఎలా సాగు చేస్తారు అని బెదిరుస్తున్నారు, ఈ పరిస్థితి గురించి తడ మండల రెవిన్యూ అధికారులకు చెప్పిన పట్టించుకోవడం లేదు, మూడు నెలలుగా హద్దులు చూపమని చలానా కట్టిన కనీసం కూడా మాకు చూపించకూడా మేము వస్తాము అని రోజులు దాటావేస్తునారు, అగ్రవర్ణనికి చెందిన వాళ్ళకి బయపడి ఎవరు రావడం లేదు దయచేసి మాకు ఎవరైనా సహాయం చేయగలని వేడుకుంటున్నారు…

దళితుల పొలంను ఆక్రమించుకున్న అగ్రవర్ణనికి చెందిన వారు
తిరుపతి జిల్లా తడ మండలం చేనిగుంట గ్రామంలో దళిత కుటుంబం కీ చెందిన కారిమెటి శ్రీరాములు చెందిన భూమిని (పొలం) అగ్ర కులం వారు ఆక్రమించుకుని, ప్రభుత్వం వారు వేసిన సరిహద్దు రాళ్లను తొలగించి వాళ్ళ పొలంలో కలిపేసుకున్నారు, ఇదేంటి వాళ్ళని అడిగితే *కులం పేరుతో దుషించి* , మీరు మా పక్కన భూమిని ఎలా సాగు చేస్తారు అని బెదిరుస్తున్నారు, ఈ పరిస్థితి గురించి తడ మండల రెవిన్యూ అధికారులకు చెప్పిన పట్టించుకోవడం లేదు, మూడు నెలలుగా హద్దులు చూపమని చలానా కట్టిన కనీసం కూడా మాకు చూపించకూడా మేము వస్తాము అని రోజులు దాటావేస్తునారు, అగ్రవర్ణనికి చెందిన వాళ్ళకి బయపడి ఎవరు రావడం లేదు దయచేసి మాకు ఎవరైనా సహాయం చేయగలని వేడుకుంటున్నారు…

