Tuesday, 18 August 2026
  • Home  
  • హైదరాబాద్లో మరో కేబుల్ బ్రిడ్జి.. రూ.430 కోట్లు మంజూరు
- హైదరాబాద్

హైదరాబాద్లో మరో కేబుల్ బ్రిడ్జి.. రూ.430 కోట్లు మంజూరు

తెలంగాణ: పున్నమి ప్రతినిధి: హైదరాబాద్లో మరో తీగల వంతెన నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. రాజేంద్రనగర్ లోని మీరాలం చెరువుపై వంతెన నిర్మాణం కోసం రూ.430 కోట్లు కేటాయిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో 2.65 కిలోమీటర్ల పొడవుతో నాలుగు లైన్ల కేబుల్ బ్రిడ్జ్లు నిర్మించనున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి భూసేకరణ ప్రారంభించారు.

తెలంగాణ: పున్నమి ప్రతినిధి: హైదరాబాద్లో మరో తీగల వంతెన నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. రాజేంద్రనగర్ లోని మీరాలం చెరువుపై వంతెన నిర్మాణం కోసం రూ.430 కోట్లు కేటాయిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో 2.65 కిలోమీటర్ల పొడవుతో నాలుగు లైన్ల కేబుల్ బ్రిడ్జ్లు నిర్మించనున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి భూసేకరణ ప్రారంభించారు.

0 Comments

  1. 光算科技

    July 26, 2025

    Great V I should definitely pronounce, impressed with your web site. I had no trouble navigating through all tabs as well as related info ended up being truly simple to do to access. I recently found what I hoped for before you know it at all. Quite unusual. Is likely to appreciate it for those who add forums or anything, website theme . a tones way for your customer to communicate. Excellent task..

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.