Sunday, 16 August 2026
  • Home  
  • స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా గాంధీ విగ్రహానికి గోళ్ళ రాజేష్ ఘన నివాళి
- నంద్యాల

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా గాంధీ విగ్రహానికి గోళ్ళ రాజేష్ ఘన నివాళి

నంద్యాల.: 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా నంద్యాల వాసి ప్రముఖ వ్యాపారవేత్త, సామాజికవేత్త గోళ్ళ రాజేష్ పట్టణంలోని గాంధీ చౌక్ వద్ద ఉన్న మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఆయన దేశ స్వాతంత్ర్య సమరయోధులను స్మరించుకుంటూ మహాత్మాగాంధీ సిద్ధాంతాలను అనుసరించాల్సిన అవసరాన్ని పేర్కొన్నారు. గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించిన అనంతరం ఆయన స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

నంద్యాల.: 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా నంద్యాల వాసి ప్రముఖ వ్యాపారవేత్త, సామాజికవేత్త గోళ్ళ రాజేష్ పట్టణంలోని గాంధీ చౌక్ వద్ద ఉన్న మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఆయన దేశ స్వాతంత్ర్య సమరయోధులను స్మరించుకుంటూ మహాత్మాగాంధీ సిద్ధాంతాలను అనుసరించాల్సిన అవసరాన్ని పేర్కొన్నారు. గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించిన అనంతరం ఆయన స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.