పున్నమి ప్రతినిధి ఆగస్టు 30 రాజన్న సిరిసిల్ల జిల్లా పరిధిలో కొత్తపల్లి మనోహరాబాద్ నూతన రైల్వే లైన్ లో భాగంగా బస్వాపూర్ రైల్వే స్టేషన్ వరకు ట్రయల్ రన్ విజయవంతంగా నిర్వహించారు జిల్లాలో తొలిసారిగా రైలు రాకతో స్థానికులు ఆనందం వ్యక్తం చేశారు అధికారులు రైల్వే ట్రాక్ సిగ్నలింగ్ వ్యవస్థను పరిశీలించారు ఈ మార్గం పూర్తి అయితే చేనేత ఉత్పత్తుల రవాణా తో పాటు వేములవాడ భక్తులకు ప్రయాణ సౌకర్యం మెరుగుపడునుంది



