Friday, 4 September 2026
  • Home  
  • సిరిసిల్ల జిల్లాలో రైల్ ట్రయల్ రన్ విజయవంతం
- రాజన్న సిరిసిల్ల

సిరిసిల్ల జిల్లాలో రైల్ ట్రయల్ రన్ విజయవంతం

పున్నమి ప్రతినిధి ఆగస్టు 30 రాజన్న సిరిసిల్ల జిల్లా పరిధిలో కొత్తపల్లి మనోహరాబాద్ నూతన రైల్వే లైన్ లో భాగంగా బస్వాపూర్ రైల్వే స్టేషన్ వరకు ట్రయల్ రన్ విజయవంతంగా నిర్వహించారు జిల్లాలో తొలిసారిగా రైలు రాకతో స్థానికులు ఆనందం వ్యక్తం చేశారు అధికారులు రైల్వే ట్రాక్ సిగ్నలింగ్ వ్యవస్థను పరిశీలించారు ఈ మార్గం పూర్తి అయితే చేనేత ఉత్పత్తుల రవాణా తో పాటు వేములవాడ భక్తులకు ప్రయాణ సౌకర్యం మెరుగుపడునుంది

పున్నమి ప్రతినిధి ఆగస్టు 30 రాజన్న సిరిసిల్ల జిల్లా పరిధిలో కొత్తపల్లి మనోహరాబాద్ నూతన రైల్వే లైన్ లో భాగంగా బస్వాపూర్ రైల్వే స్టేషన్ వరకు ట్రయల్ రన్ విజయవంతంగా నిర్వహించారు జిల్లాలో తొలిసారిగా రైలు రాకతో స్థానికులు ఆనందం వ్యక్తం చేశారు అధికారులు రైల్వే ట్రాక్ సిగ్నలింగ్ వ్యవస్థను పరిశీలించారు ఈ మార్గం పూర్తి అయితే చేనేత ఉత్పత్తుల రవాణా తో పాటు వేములవాడ భక్తులకు ప్రయాణ సౌకర్యం మెరుగుపడునుంది

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.