కొత్తగూడెం జిల్లా :ఆగష్టు 19:(పున్నమి ప్రతినిధి )::ప్రత్యేక ఓటురు జాబిత సవరణ 2026 కార్యక్రమం లో రాజకీయ పార్టీ ల సహకారం అత్యంత కీలకం అని కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్ పేర్కొన్నారు.మరణించిన, శాశ్వతంగా ఇతర ప్రాంతాలకి వలస వెళ్లిన,నివాసం మార్చుకున్న ఓటురు వివరాలని క్షేత్రస్థాయిలో ధ్రువీకరించి ఖచ్చితమైన ఓటురు జాబితా రూపొందించేందుకు రాజకీయ పార్టీలు సహకారించాలని కోరారు.బుధవారం ‘I D O C”కార్యాలయం లో అదనపు కలెక్టర్ వేణుగోపాల్ తో కలిసి గుర్తింపు పొందిన రాజకీయ పార్టీ ల ప్రతినిధులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు.భారత ఎన్నికల సంఘం ఏనుమరేషన్ ఫారాల సమర్పణకి గడువు పొడిగించిన సమక్షంలో మిగిలిన ప్రక్రియని
వేగవంతంగా, నాణ్యతతో పూర్తిచేయ్యాలని అధికారులకి సూచించారు.

సర్ కి రాజకీయ పార్టీ ల సహకారం అవసరం.. కలెక్టర్ అంకిత్
కొత్తగూడెం జిల్లా :ఆగష్టు 19:(పున్నమి ప్రతినిధి )::ప్రత్యేక ఓటురు జాబిత సవరణ 2026 కార్యక్రమం లో రాజకీయ పార్టీ ల సహకారం అత్యంత కీలకం అని కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్ పేర్కొన్నారు.మరణించిన, శాశ్వతంగా ఇతర ప్రాంతాలకి వలస వెళ్లిన,నివాసం మార్చుకున్న ఓటురు వివరాలని క్షేత్రస్థాయిలో ధ్రువీకరించి ఖచ్చితమైన ఓటురు జాబితా రూపొందించేందుకు రాజకీయ పార్టీలు సహకారించాలని కోరారు.బుధవారం ‘I D O C”కార్యాలయం లో అదనపు కలెక్టర్ వేణుగోపాల్ తో కలిసి గుర్తింపు పొందిన రాజకీయ పార్టీ ల ప్రతినిధులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు.భారత ఎన్నికల సంఘం ఏనుమరేషన్ ఫారాల సమర్పణకి గడువు పొడిగించిన సమక్షంలో మిగిలిన ప్రక్రియని వేగవంతంగా, నాణ్యతతో పూర్తిచేయ్యాలని అధికారులకి సూచించారు.

