దుష్టశిక్షణ, శిష్టరక్షణ కోసం అవతరించిన శ్రీకృష్ణుడి ఆశీస్సులతో మన రాష్ట్రం సుభిక్షంగా వర్ధిల్లాలని ఆకాంక్షిస్తున్నాను. భగవద్గీతలో కృష్ణభగవానుడు ప్రబోధించిన ‘కర్తవ్య నిర్వహణ’ అనే సిద్ధాంతమే ప్రజాసేవలో TDPకి మార్గదర్శకం.
ఆ వేణుగోపాలుడు మన రైతన్నలకు సమృద్ధిగా పాడిపంటలు, యువతకు మంచి భవిష్యత్తు, ప్రతి ఇంట్లో ఆయురారోగ్యాలు, సంతోషాలు నింపాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను.
జై హింద్! జై తెలుగుదేశం!


