అనుమసముద్రం.
ఏఎస్ పేట మండలంలో వర్ఫ్ బోర్డు ఆధ్వర్యంలో ప్రసిద్ధ ఖాజా నాయబ్ రసూల్ దొరసానమ్మ 253వ గంధ మహోత్సవం ఘనంగా ముగిసింది. మొదటి రోజు గంధం, రెండవ రోజు చిరాగా దీపాలంకరణ, ఆదివారం తహలీల్ ఫాతిహా కార్యక్రమాలు నిర్వహించినట్లు దర్గా ఈవో షేక్ మహమ్మద్ హుస్సేన్ తెలిపారు.
ఈ ఆధ్యాత్మిక వేడుకల్లో స్థానిక భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. సర్వమత సమ్మేళనంగా సాగిన ఈ ఉత్సవాల సందర్భంగా దర్గా వద్ద ఎలాంటి అసౌకర్యం,కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు నిర్వాహకులు వెల్లడించారు.

వైభవంగా దొరసానమ్మ గంధ మహోత్సవం.. తరలివచ్చిన భక్తులు
అనుమసముద్రం. ఏఎస్ పేట మండలంలో వర్ఫ్ బోర్డు ఆధ్వర్యంలో ప్రసిద్ధ ఖాజా నాయబ్ రసూల్ దొరసానమ్మ 253వ గంధ మహోత్సవం ఘనంగా ముగిసింది. మొదటి రోజు గంధం, రెండవ రోజు చిరాగా దీపాలంకరణ, ఆదివారం తహలీల్ ఫాతిహా కార్యక్రమాలు నిర్వహించినట్లు దర్గా ఈవో షేక్ మహమ్మద్ హుస్సేన్ తెలిపారు. ఈ ఆధ్యాత్మిక వేడుకల్లో స్థానిక భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. సర్వమత సమ్మేళనంగా సాగిన ఈ ఉత్సవాల సందర్భంగా దర్గా వద్ద ఎలాంటి అసౌకర్యం,కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు నిర్వాహకులు వెల్లడించారు.

