పున్నమి ప్రతినిధి ఆగస్టు 30 రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణ కాంగ్రెస్ పార్టీ కమిటీని పట్టణ అధ్యక్షుడు తుమ్ మధు ఆదివారం నియమించారు స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అది శ్రీనివాస్ నాయకత్వంలో పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడంతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆయన సూచించారు నూతన కమిటీ సభ్యులు ఐక్యంగా పనిచేస్తూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని అన్నారు



