Sunday, 23 August 2026
  • Home  
  • వెంకటగిరి టోల్ ప్లాజా ప్రారంభం.. వాహనదారులకు ఊరట
- ఖమ్మం

వెంకటగిరి టోల్ ప్లాజా ప్రారంభం.. వాహనదారులకు ఊరట

ఎదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని వెంకటగిరి వద్ద ఏర్పాటు చేసిన టోల్ ప్లాజా అధికారికంగా ప్రారంభమైందని నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ప్రాజెక్ట్ డైరెక్టర్ దివ్య తెలిపారు. టోల్ ప్లాజా అందుబాటులోకి రావడంతో వైరా మండలం సోమవారం వద్ద వాహనదారులు దిగాల్సిన అవసరం లేకుండా నేరుగా ప్రయాణించవచ్చని ఆమె పేర్కొన్నారు. ఇప్పటివరకు ఎదురవుతున్న ఇబ్బందులు తొలగనున్నాయని తెలిపారు. వాహనదారులు టోల్ ప్లాజా సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. టోల్ ప్లాజా ప్రారంభంతో జాతీయ రహదారిపై ప్రయాణించే వాహనాలకు మరింత సౌకర్యం కలగనుందని అధికారులు తెలిపారు. ప్రయాణికులు, వాహనదారులు ఈ మార్పును గమనించి, సూచించిన మార్గాల్లో ప్రయాణిస్తూ టోల్ ప్లాజా సేవలను వినియోగించుకోవాలని కోరారు.

ఎదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని వెంకటగిరి వద్ద ఏర్పాటు చేసిన టోల్ ప్లాజా అధికారికంగా ప్రారంభమైందని నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ప్రాజెక్ట్ డైరెక్టర్ దివ్య తెలిపారు. టోల్ ప్లాజా అందుబాటులోకి రావడంతో వైరా మండలం సోమవారం వద్ద వాహనదారులు దిగాల్సిన అవసరం లేకుండా నేరుగా ప్రయాణించవచ్చని ఆమె పేర్కొన్నారు. ఇప్పటివరకు ఎదురవుతున్న ఇబ్బందులు తొలగనున్నాయని తెలిపారు. వాహనదారులు టోల్ ప్లాజా సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. టోల్ ప్లాజా ప్రారంభంతో జాతీయ రహదారిపై ప్రయాణించే వాహనాలకు మరింత సౌకర్యం కలగనుందని అధికారులు తెలిపారు. ప్రయాణికులు, వాహనదారులు ఈ మార్పును గమనించి, సూచించిన మార్గాల్లో ప్రయాణిస్తూ టోల్ ప్లాజా సేవలను వినియోగించుకోవాలని కోరారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.