రాజమండ్రి విజయభారతి చెస్ట్ ఇన్స్టిట్యూట్ హాస్పిటల్ లో నూతన విభాగాన్ని గురువారం యాజమాన్యం ప్రారంభించింది. ఆధునిక విభాగాన్ని ఏర్పాటు చేసేందుకు ఈ బ్లాక్ ని ప్రారంభించినట్టు యాజమాన్యం తెలియజేసింది. వేద మంత్రోచరణల మధ్య ప్రముఖ వైద్య నిపుణులు యాజమాన్య ప్రధాన వైద్యులు డాక్టర్ గూడూరు శ్రీనివాస్ ఆయన సతీమణి విజయభారతి చెస్ట్ ఇనిస్టిట్యూట్ సీఈవో రాధిక గూడూరి, తనయులు డాక్టర్ భరత్ బాబు ప్రత్యేక పూజలు నిర్వహించారు. విజయదశమి ప్రత్యేక పూజలు నూతన విభాగంలో నిర్వహించారు. విజయ భారతి చెస్ట్ ఇనిస్టిట్యూట్ జనరల్ మేనేజర్ పెండ్యాల కోదండరామయ్య, వైద్య నిపుణులు డాక్టర్ సోమనాథ్ దాష్, డాక్టర్ అన్వేష్ క్యానామ్, డాక్టర్ హితేష్ చెరణ్, డాక్టర్ లక్ష్మణ్ కొల్లూరి, డాక్టర్ వంశీకృష్ణరాజు, డాక్టర్ సాహితీ, డాక్టర్ భారతిరామ్ గూడూరి, డాక్టర్లు రమ్య, శ్రావణి, స్పందన, వినీత,ప్రసాద్ హేమాంజలి, విశ్రాంత ఎడిషనల్ ఎస్పీ గోపాలకృష్ణ దంపతులు, న్యాయవాది వైవిఎస్ శ్యామల, ప్రసాద్ గూడూరి దంపతులు, జవహర్ గూడూరి దంపతులు, అభిమానులు శ్రేయోభిలాషులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. వివిధ విభాగాలను యాజమాన్యం ప్రారంభించింది.

విజయ భారతి చెస్ట్ ఇన్స్టిట్యూట్ హాస్పిటల్లో నూతన విభాగం ప్రారంభం.
రాజమండ్రి విజయభారతి చెస్ట్ ఇన్స్టిట్యూట్ హాస్పిటల్ లో నూతన విభాగాన్ని గురువారం యాజమాన్యం ప్రారంభించింది. ఆధునిక విభాగాన్ని ఏర్పాటు చేసేందుకు ఈ బ్లాక్ ని ప్రారంభించినట్టు యాజమాన్యం తెలియజేసింది. వేద మంత్రోచరణల మధ్య ప్రముఖ వైద్య నిపుణులు యాజమాన్య ప్రధాన వైద్యులు డాక్టర్ గూడూరు శ్రీనివాస్ ఆయన సతీమణి విజయభారతి చెస్ట్ ఇనిస్టిట్యూట్ సీఈవో రాధిక గూడూరి, తనయులు డాక్టర్ భరత్ బాబు ప్రత్యేక పూజలు నిర్వహించారు. విజయదశమి ప్రత్యేక పూజలు నూతన విభాగంలో నిర్వహించారు. విజయ భారతి చెస్ట్ ఇనిస్టిట్యూట్ జనరల్ మేనేజర్ పెండ్యాల కోదండరామయ్య, వైద్య నిపుణులు డాక్టర్ సోమనాథ్ దాష్, డాక్టర్ అన్వేష్ క్యానామ్, డాక్టర్ హితేష్ చెరణ్, డాక్టర్ లక్ష్మణ్ కొల్లూరి, డాక్టర్ వంశీకృష్ణరాజు, డాక్టర్ సాహితీ, డాక్టర్ భారతిరామ్ గూడూరి, డాక్టర్లు రమ్య, శ్రావణి, స్పందన, వినీత,ప్రసాద్ హేమాంజలి, విశ్రాంత ఎడిషనల్ ఎస్పీ గోపాలకృష్ణ దంపతులు, న్యాయవాది వైవిఎస్ శ్యామల, ప్రసాద్ గూడూరి దంపతులు, జవహర్ గూడూరి దంపతులు, అభిమానులు శ్రేయోభిలాషులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. వివిధ విభాగాలను యాజమాన్యం ప్రారంభించింది.

