గాజువాక ముఠా కార్మిక సంఘంకు సామాజిక భవనం ఏర్పాటుపై పత్రం…
గాజువాక ముఠాకార్మిక సంఘం నాయకులకు గతంలో రాష్ట్ర అధ్యక్షులు గాజువాక నియోజకవర్గం శాసనసభ్యులు గౌరవనీయులు పల్లా శ్రీనివాసరావు వారికి సామాజిక భవనం ఏర్పాటు చేస్తామని మాట ఇవ్వడం జరిగింది. ఎమ్మెల్యే ఆదేశాల మేరకు గాజువాక ఎమ్మార్వో ఆఫీస్ వెనకాతల ఉన్న ఖాళీ స్థలాన్ని జెసిపితో సదును చేయడం జరిగింది. ఆ స్థలంలో సామాజిక భవనం ఏర్పాటు చేయాలని గాజువాక జోనల్ కమిషనర్ కు మాజీ రాష్ట్ర కార్యదర్శి బొండా జగన్నాథం చేతుల మెదగా వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఇ సందర్భంగా జోనల్ కమిషనర్ సానుకూలంగా స్పందించి ఆ స్థలంలో వారికి సామాజిక భవనం నిర్మించే విధంగా కృషి చేస్తానని అన్నార


