అనకాపల్లి జిల్లా, ఏప్రిల్ 23 (పున్నమి న్యూస్ ప్రతినిధి ఆనంద్): రాంబిల్లిలో రెన్యూ సోలార్ ఎనర్జీ సంస్థ శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరై శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రహదారుల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్, యలమంచిలి నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్ ప్రగడ నాగేశ్వరరావు సీఎంకు ఆత్మీయ స్వాగతం పలికారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా ప్రాంతీయ అభివృద్ధి, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని నాయకులు తెలిపారు. స్థానిక ప్రజలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

రాంబిల్లిలో రెన్యూ సోలార్ ప్రాజెక్ట్ శంకుస్థాపన – సీఎం చంద్రబాబుకు ఘన స్వాగతం…
అనకాపల్లి జిల్లా, ఏప్రిల్ 23 (పున్నమి న్యూస్ ప్రతినిధి ఆనంద్): రాంబిల్లిలో రెన్యూ సోలార్ ఎనర్జీ సంస్థ శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరై శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రహదారుల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్, యలమంచిలి నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్ ప్రగడ నాగేశ్వరరావు సీఎంకు ఆత్మీయ స్వాగతం పలికారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా ప్రాంతీయ అభివృద్ధి, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని నాయకులు తెలిపారు. స్థానిక ప్రజలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

