యాచారం మండలంలో గత 4 రోజులుగా యూరియా కోసం రైతులు ఎదురుచూస్తున్నారు కానీ యూరియా మాత్రం దొరకడం లేదు రైతులు ఇబ్బంది పడుతున్నారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పై రైతులు దుమ్ము పోస్తున్నారు.కొద్దిగా ఈ సమస్య పరిష్కారం అయ్యేటాటు చూడండి ఒక్క రైతు ఆవేదన అర్థం చేసుకోగలరు



