Friday, 22 May 2026
  • Home  
  • మొబైల్ ఫోన్ EMIలపై RBI కీలక ప్రకటన
- పల్నాడు

మొబైల్ ఫోన్ EMIలపై RBI కీలక ప్రకటన

మొబైల్ ఫోన్లు, ట్యాబ్లను EMI ద్వారా కొనుగోలు చేసిన వారికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) భారీ ఊరటనిచ్చింది. రెండు నెలల పాటు లోన్ కట్టకపోయినా సదరు డివైజ్లను బ్లాక్ లేదా డీయాక్టివేట్ చేయకూడదని బ్యాంకర్లను ఆదేశించింది. అయితే, 90 రోజులు దాటినా స్పందించకపోతే(ఎమర్జెన్సీ సర్వీసులు మినహా) ఫోన్ ఫీచర్లను నిలిపివేయవచ్చని తెలిపింది. బకాయి చెల్లించిన గంటలోపు లాక్ తొలగించకపోతే, గంటకు రూ.250 చొప్పున కస్టమర్కు జరిమానా చెల్లించాలని RBI స్పష్టం చేసింది.

మొబైల్ ఫోన్లు, ట్యాబ్లను EMI ద్వారా కొనుగోలు చేసిన వారికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) భారీ ఊరటనిచ్చింది. రెండు నెలల పాటు లోన్ కట్టకపోయినా సదరు డివైజ్లను బ్లాక్ లేదా డీయాక్టివేట్ చేయకూడదని బ్యాంకర్లను ఆదేశించింది. అయితే, 90 రోజులు దాటినా స్పందించకపోతే(ఎమర్జెన్సీ సర్వీసులు మినహా) ఫోన్ ఫీచర్లను నిలిపివేయవచ్చని తెలిపింది. బకాయి చెల్లించిన గంటలోపు లాక్ తొలగించకపోతే, గంటకు రూ.250 చొప్పున కస్టమర్కు జరిమానా చెల్లించాలని RBI స్పష్టం చేసింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.