ప్రభుత్వ పాఠశాలల ప్రాధాన్యతపై అవగాహన కల్పించేందుకు మనబడి కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య, డిజిటల్ తరగతులు, మధ్యాహ్న భోజనం, ఉచిత పాఠ్యపుస్తకాలు వంటి సౌకర్యాల గురించి తల్లిదండ్రులకు వివరించారు. ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలను చేర్పించాలని అధికారులు కోరారు. లవిద్యాభివృద్ధికి ప్రభుత్వ పాఠశాలలు కీలక పాత్ర పోషిస్తున్నాయని పేర్కొన్నారు.

మనబడి పై అవగాహన | విద్యాభివృద్ధికి ప్రభుత్వ పాఠశాలలు
ప్రభుత్వ పాఠశాలల ప్రాధాన్యతపై అవగాహన కల్పించేందుకు మనబడి కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య, డిజిటల్ తరగతులు, మధ్యాహ్న భోజనం, ఉచిత పాఠ్యపుస్తకాలు వంటి సౌకర్యాల గురించి తల్లిదండ్రులకు వివరించారు. ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలను చేర్పించాలని అధికారులు కోరారు. లవిద్యాభివృద్ధికి ప్రభుత్వ పాఠశాలలు కీలక పాత్ర పోషిస్తున్నాయని పేర్కొన్నారు.

