Friday, 15 May 2026
  • Home  
  • మంత్రి సవిత ను కలిసిన కురుబ సంఘం నేతలు
- E-పేపర్

మంత్రి సవిత ను కలిసిన కురుబ సంఘం నేతలు

తిరుపతిలోని పద్మావతి అతిథి గృహం నందు *రాష్ట్ర బీసీ సంక్షేమ చేనేత జౌళి శాఖ మంత్రి వర్యులు సవిత* ను కలిసిన చిత్తూరు కురబ సంఘం నాయకులు. తన తండ్రి కీర్తిశేషులు ఎస్ రామచంద్రారెడ్డి జ్ఞాపకార్థం తిరుపతిలో కురుబల ఆరాధ్య దైవం శ్రీ భక్త కనకదాసు కాంస్య విగ్రహం కోసం గతంలోనే 8 లక్షల రూపాయలు మంత్రి సవితమ్మ గారు కురుబ కులస్తులకు అందజేశారు. సందర్భంగా త్వరలో ప్రారంభించబోయే శ్రీ భక్త కనకదాసు విగ్రహ ప్రారంభోత్సవం గురించి మంత్రి సవితమ్మతో చర్చించిన కురుబ సంఘం నాయకులు…

తిరుపతిలోని పద్మావతి అతిథి గృహం నందు *రాష్ట్ర బీసీ సంక్షేమ చేనేత జౌళి శాఖ మంత్రి వర్యులు సవిత* ను కలిసిన చిత్తూరు కురబ సంఘం నాయకులు. తన తండ్రి కీర్తిశేషులు ఎస్ రామచంద్రారెడ్డి జ్ఞాపకార్థం తిరుపతిలో కురుబల ఆరాధ్య దైవం శ్రీ భక్త కనకదాసు కాంస్య విగ్రహం కోసం గతంలోనే 8 లక్షల రూపాయలు మంత్రి సవితమ్మ గారు కురుబ కులస్తులకు అందజేశారు. సందర్భంగా త్వరలో ప్రారంభించబోయే శ్రీ భక్త కనకదాసు విగ్రహ ప్రారంభోత్సవం గురించి మంత్రి సవితమ్మతో చర్చించిన కురుబ సంఘం నాయకులు…

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.