ప్రతినిధి సెప్టెంబర్ 9 రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి పోలీస్ స్టేషన్ లో గణేష్ మండపాల నిర్వాహకులతో పోలీసులు అవగాహన సమావేశం నిర్వహించారు భక్తిశ్రద్ధలతో ఉత్సవాలు జరుపుకోవడంతోపాటు శాంతిభద్రతలు కాపాడాలని డిఎస్పి నాగేంద్ర చారి సూచించారు రాత్రి 10 గంటల తర్వాత స్పీకర్లు వినియోగించరాదని మండపాలు విద్యుత్ కనెక్షన్ల వద్ద భద్రతా చర్యలు చేపట్టాలని తెలిపారు అత్యవసర సమయంలో డయల్ 112 సమాచారం ఇవ్వాలని సూచించారు



