పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 17 రాజన్న సిరిసిల్ల జిల్లా
తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో నిజం నిరంకుశ పాలన. రజకార్ల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా సింగిరెడ్డి భూపతి రెడ్డి ధైర్యంగా పోరాడారు. తంగళ్ళపల్లి మండలం లక్ష్మీపూర్ చెందిన ఆయన భూస్వాముల క్రమ పత్రాలను కదిలించి పేదలకు విముక్తి కల్పించేందుకు కృషి చేశారు 1948 మార్చ్ 14 మహా మాదాపూర్ ప్రాంతంలో నిజాం సైన్యంతో జరిగిన ఎదురు కాల్పుల్లో వీర మరణం పొందారు ప్రజల కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడిన ఆయనే త్యాగం మరువలేనిది



