పున్నమి ప్రతినిధి తిమ్మగళ్ళ మల్లికార్జున్ సెప్టెంబర్ 2 : పెద్దకొత్తపల్లి మండల ఎంఎస్పీ అధ్యక్షుడిగా నాగరాజు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మండల నాయకులు నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు. ప్రధాన కార్యదర్శులుగా దేవస్వామి, కే.స్వామి, అధికార ప్రతినిధిగా జి.స్వామి, ఉపాధ్యక్షుడిగా బి.యేసు ఎంపికయ్యారు. ఈ కార్యక్రమానికి హాజరైన జిల్లా అధికార ప్రతినిధి చెల్లెపాటి రాజమౌళి మాట్లాడుతూ, మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో రాజ్యాధికారం సాధించడమే ధ్యేయంగా మాదిగ, ఉపకులాలు కలిసికట్టుగా పనిచేయాలని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ఎమ్మార్పీఎస్ నాయకుడు పరుశరాముడు, గ్రామ అధ్యక్షులు బాబు, రమేష్, ఎంఎస్ఎఫ్ నాయకులు నితీష్, శ్రీశైలం తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

పెద్దకొత్తపల్లి మండల ఎంఎస్పీ అధ్యక్షుడిగా నాగరాజు ఏకగ్రీవ ఎన్నిక
పున్నమి ప్రతినిధి తిమ్మగళ్ళ మల్లికార్జున్ సెప్టెంబర్ 2 : పెద్దకొత్తపల్లి మండల ఎంఎస్పీ అధ్యక్షుడిగా నాగరాజు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మండల నాయకులు నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు. ప్రధాన కార్యదర్శులుగా దేవస్వామి, కే.స్వామి, అధికార ప్రతినిధిగా జి.స్వామి, ఉపాధ్యక్షుడిగా బి.యేసు ఎంపికయ్యారు. ఈ కార్యక్రమానికి హాజరైన జిల్లా అధికార ప్రతినిధి చెల్లెపాటి రాజమౌళి మాట్లాడుతూ, మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో రాజ్యాధికారం సాధించడమే ధ్యేయంగా మాదిగ, ఉపకులాలు కలిసికట్టుగా పనిచేయాలని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ఎమ్మార్పీఎస్ నాయకుడు పరుశరాముడు, గ్రామ అధ్యక్షులు బాబు, రమేష్, ఎంఎస్ఎఫ్ నాయకులు నితీష్, శ్రీశైలం తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

