Monday, 17 August 2026
  • Home  
  • నందిపాడు హైవే సమీపంలో రెండు పూరిళ్లు దగ్ధం
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

నందిపాడు హైవే సమీపంలో రెండు పూరిళ్లు దగ్ధం

దుత్తలూరు మండలం నందిపాడు హైవే సమీపంలో ఆదివారం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. మండ్ల వెంకటేశ్వర్లుకు చెందిన రెండు పూరిళ్లకు గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టినట్లు బాధితులు ఆరోపించారు. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఇళ్లలోని గృహోపకరణాలు, ఇతర సామగ్రి పూర్తిగా దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ప్రమాదంతో బాధిత కుటుంబాలు తీవ్ర ఆందోళనకు గురయ్యాయి. ఘటనకు గల కారణాలు, నష్టం వివరాలు ఇంకా పూర్తిగా తెలియాల్సి ఉంది. బాధితుల ఆరోపణలపై పోలీసులు విచారణ చేపట్టి, అగ్ని ప్రమాదానికి కారణమైన వ్యక్తులను గుర్తించాల్సి ఉంది.

దుత్తలూరు మండలం నందిపాడు హైవే సమీపంలో ఆదివారం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. మండ్ల వెంకటేశ్వర్లుకు చెందిన రెండు పూరిళ్లకు గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టినట్లు బాధితులు ఆరోపించారు. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఇళ్లలోని గృహోపకరణాలు, ఇతర సామగ్రి పూర్తిగా దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ప్రమాదంతో బాధిత కుటుంబాలు తీవ్ర ఆందోళనకు గురయ్యాయి. ఘటనకు గల కారణాలు, నష్టం వివరాలు ఇంకా పూర్తిగా తెలియాల్సి ఉంది. బాధితుల ఆరోపణలపై పోలీసులు విచారణ చేపట్టి, అగ్ని ప్రమాదానికి కారణమైన వ్యక్తులను గుర్తించాల్సి ఉంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.