Friday, 15 May 2026
  • Home  
  • నందిగామ పట్టణంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం
- ఎన్ టి ఆర్ జిల్లా

నందిగామ పట్టణంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం

ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గ కేంద్రంగా ఉన్న గాంధీ సెంటర్‌లో, నియోజకవర్గ ఎస్‌.సి.సెల్ ఆధ్వర్యంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇంచార్జి డాక్టర్ మొండితోక జగన్మోహనరావు పాల్గొని, ప్రజల నుండి సంతకాలు సేకరించారు. ఈ సందర్భంగా డాక్టర్ జగన్మోహనరావు మాట్లాడుతూ, ప్రభుత్వ వైద్య విద్యను ప్రైవేటు చేతుల్లోకి అప్పగించడం సామాన్య విద్యార్థుల భవిష్యత్తుకు ప్రమాదకరమని పేర్కొన్నారు. విద్య అందరికీ అందుబాటులో ఉండేలా ప్రభుత్వ విధానాలు ఉండాలని ఆయన అన్నారు. కార్యక్రమంలో నియోజకవర్గ ఎస్‌.సి.సెల్ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గ కేంద్రంగా ఉన్న గాంధీ సెంటర్‌లో, నియోజకవర్గ ఎస్‌.సి.సెల్ ఆధ్వర్యంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇంచార్జి డాక్టర్ మొండితోక జగన్మోహనరావు పాల్గొని, ప్రజల నుండి సంతకాలు సేకరించారు. ఈ సందర్భంగా డాక్టర్ జగన్మోహనరావు మాట్లాడుతూ, ప్రభుత్వ వైద్య విద్యను ప్రైవేటు చేతుల్లోకి అప్పగించడం సామాన్య విద్యార్థుల భవిష్యత్తుకు ప్రమాదకరమని పేర్కొన్నారు. విద్య అందరికీ అందుబాటులో ఉండేలా ప్రభుత్వ విధానాలు ఉండాలని ఆయన అన్నారు.
కార్యక్రమంలో నియోజకవర్గ ఎస్‌.సి.సెల్ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.