స్వదేశీ సాంకేతికతతో నిర్మించిన మూడు నౌకాదళ యుద్ధనౌకలను జాతికి అంకితం చేసిన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ సముద్ర రంగం దేశాభివృద్ధికి ప్రధాన ఇంజిన్గా మారిందన్నారు. సముద్ర శక్తి లేకుండా ఏ దేశమూ ప్రపంచ శక్తిగా ఎదగలేదని పేర్కొన్నారు. నౌకాదళ బలోపేతం, తీరప్రాంత మౌలిక వసతుల అభివృద్ధి, సముద్ర వాణిజ్య విస్తరణ ద్వారా భారత ఆర్థిక వ్యవస్థ మరింత బలపడుతుందని చెప్పారు. ‘ఆత్మనిర్భర్ భారత్’ లక్ష్యానికి అనుగుణంగా రక్షణ రంగంలో స్వదేశీ ఉత్పత్తులకు ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు.

దేశ అభివృద్ధికి సముద్ర రంగం కీలకం: ప్రధాని మోదీ
స్వదేశీ సాంకేతికతతో నిర్మించిన మూడు నౌకాదళ యుద్ధనౌకలను జాతికి అంకితం చేసిన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ సముద్ర రంగం దేశాభివృద్ధికి ప్రధాన ఇంజిన్గా మారిందన్నారు. సముద్ర శక్తి లేకుండా ఏ దేశమూ ప్రపంచ శక్తిగా ఎదగలేదని పేర్కొన్నారు. నౌకాదళ బలోపేతం, తీరప్రాంత మౌలిక వసతుల అభివృద్ధి, సముద్ర వాణిజ్య విస్తరణ ద్వారా భారత ఆర్థిక వ్యవస్థ మరింత బలపడుతుందని చెప్పారు. ‘ఆత్మనిర్భర్ భారత్’ లక్ష్యానికి అనుగుణంగా రక్షణ రంగంలో స్వదేశీ ఉత్పత్తులకు ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు.

