నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండలం పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు కళాశాల నుండి బస్టాండ్ ఆవరణ వరకు రాస్తారోకో చేసారు, రాష్ట్ర ప్రభుత్వం జీవో 19 ని వెంటనే రద్దు చేయాలని ఏబీవీపీ జిల్లా కన్వీనర్ తెలిపారు, లేనిపక్షంలో సీఎం క్యాంప్ ఆఫీస్ ముట్టడిస్తామని తెలిపారు, విద్యార్థుల భవిష్యత్ కాంగ్రెస్ ప్రభుత్వం ఆటలాడుకుంటుందని తెలిపారు….



