Friday, 15 May 2026
  • Home  
  • ఘోర రోడ్డు ప్రమాదం : ఇద్దరికీ తీవ్ర గాయాలు
- అన్నమయ్య

ఘోర రోడ్డు ప్రమాదం : ఇద్దరికీ తీవ్ర గాయాలు

రైల్వే కోడూరు నియోజకవర్గం, ఓబులవారిపల్లి మండలం, మంగంపేట బాలాజీ ఫ్యామిలీ రెస్టారెంట్ వద్ద సోమవారం ఉదయం పల్సర్ బైక్, స్కూటీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు ప్రాణాపాయ స్థితిలో ఉన్నారని స్థానికులు తెలిపారు. సంఘటన స్థలానికి చేరుకున్న స్థానికులు వెంటనే వారిని ఆంబులెన్స్ లో రైల్వే కోడూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాధితులు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

రైల్వే కోడూరు నియోజకవర్గం, ఓబులవారిపల్లి మండలం, మంగంపేట బాలాజీ ఫ్యామిలీ రెస్టారెంట్ వద్ద సోమవారం ఉదయం పల్సర్ బైక్, స్కూటీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు ప్రాణాపాయ స్థితిలో ఉన్నారని స్థానికులు తెలిపారు. సంఘటన స్థలానికి చేరుకున్న స్థానికులు వెంటనే వారిని ఆంబులెన్స్ లో రైల్వే కోడూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాధితులు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.