Friday, 28 August 2026
  • Home  
  • గౌరారంలో రీ-కేవైసీపై అవగాహన సదస్సు:ఎస్‌బీఐ బ్రాంచ్ మేనేజర్ ప్రవీణ్
- నాగర్‌కర్నూల్

గౌరారంలో రీ-కేవైసీపై అవగాహన సదస్సు:ఎస్‌బీఐ బ్రాంచ్ మేనేజర్ ప్రవీణ్

గౌరారం గ్రామపంచాయతీలో ఎస్‌బీఐ మంగళూరు బ్రాంచ్ మేనేజర్ సి.ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో రీ-కేవైసీ, డిజిటల్ లావాదేవీల భద్రతపై ప్రత్యేక కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఖాతాదారులు ఎవరితోనూ ఓటీపీలు, సీక్రెట్ పిన్ వివరాలు పంచుకోవద్దని విజ్ఞప్తి చేశారు. సకాలంలో క్రాప్ లోన్స్ రెన్యూవల్ చేసుకునే రైతులకు కేంద్రం తరఫున 3 శాతం వడ్డీ సబ్‌వెన్షన్ వస్తుందని చెప్పారు. రూ.1,000 తో రూ.20 లక్షల వ్యక్తిగత ప్రమాద బీమా పొందే అవకాశం ఉందన్నారు. కార్యక్రమంలో ఎఫ్‌ఓఎస్ తిమ్మగల ఆంజనేయులు, సర్పంచ్, బ్యాంకింగ్ సిబ్బంది, గ్రామస్థులు పాల్గొన్నారు.

గౌరారం గ్రామపంచాయతీలో ఎస్‌బీఐ మంగళూరు బ్రాంచ్ మేనేజర్ సి.ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో రీ-కేవైసీ, డిజిటల్ లావాదేవీల భద్రతపై ప్రత్యేక కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఖాతాదారులు ఎవరితోనూ ఓటీపీలు, సీక్రెట్ పిన్ వివరాలు పంచుకోవద్దని విజ్ఞప్తి చేశారు. సకాలంలో క్రాప్ లోన్స్ రెన్యూవల్ చేసుకునే రైతులకు కేంద్రం తరఫున 3 శాతం వడ్డీ సబ్‌వెన్షన్ వస్తుందని చెప్పారు. రూ.1,000 తో రూ.20 లక్షల వ్యక్తిగత ప్రమాద బీమా పొందే అవకాశం ఉందన్నారు. కార్యక్రమంలో ఎఫ్‌ఓఎస్ తిమ్మగల ఆంజనేయులు, సర్పంచ్, బ్యాంకింగ్ సిబ్బంది, గ్రామస్థులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.