Wednesday, 2 September 2026
  • Home  
  • గోదావరి జలాలను తాకిన చంద్రబాబు
- అన్నమయ్య

గోదావరి జలాలను తాకిన చంద్రబాబు

పోలవరం ఎడమ ప్రధాన కాలువ ద్వారా పారిన గోదావరి జలాలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తిశ్రద్ధలతో జలహారతి సమర్పించారు. దార్శనిక నేతగా, అపర భగీరథుడిలా పారే గోదావరి జలాల్లో నిలబడి, పవిత్ర నీటిని తాకుతూ ఆయన పరవశించిపోయారు. వేద పండితుల మంత్రోచ్చారణలు, మంగళవాయిద్యాల నడుమ సీఎం సమర్పించిన జలహారతితో ఆ ప్రాంతమంతా ఆధ్యాత్మిక శోభతో నిండిపోయింది. ఈ చారిత్రాత్మక ఘట్టంతో దశాబ్దాలుగా ఎండిపోయిన ఉత్తరాంధ్ర మెట్ట ప్రాంత రైతన్నల సాగునీటి కల నెరవేరింది

పోలవరం ఎడమ ప్రధాన కాలువ ద్వారా పారిన గోదావరి జలాలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తిశ్రద్ధలతో జలహారతి సమర్పించారు. దార్శనిక నేతగా, అపర భగీరథుడిలా పారే గోదావరి జలాల్లో నిలబడి, పవిత్ర నీటిని తాకుతూ ఆయన పరవశించిపోయారు. వేద పండితుల మంత్రోచ్చారణలు, మంగళవాయిద్యాల నడుమ సీఎం సమర్పించిన జలహారతితో ఆ ప్రాంతమంతా ఆధ్యాత్మిక శోభతో నిండిపోయింది. ఈ చారిత్రాత్మక ఘట్టంతో దశాబ్దాలుగా ఎండిపోయిన ఉత్తరాంధ్ర మెట్ట ప్రాంత రైతన్నల సాగునీటి కల నెరవేరింది

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.