Tuesday, 1 September 2026
  • Home  
  • గిరిజన చట్టాలు, హక్కులను పటిష్టంగా అమలు చేయాలి : రేగం చాణిక్య
- అల్లూరి సీతారామరాజు

గిరిజన చట్టాలు, హక్కులను పటిష్టంగా అమలు చేయాలి : రేగం చాణిక్య

గిరిజనులకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలని వైఎస్సార్‌సీపీ యువజన విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు రేగం చాణక్య డిమాండ్ చేశారు. అరకు వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జీవో-3కు ప్రత్యామ్నాయ జీవో, గిరిజన యువతకు 100 శాతం ఉపాధ్యాయ ఉద్యోగాల హామీలను నెరవేర్చాలన్నారు. 1/70, ఎల్‌టీఆర్‌ చట్టాలను పటిష్టంగా అమలు చేయాలని కోరారు. మారికవలస గిరిజన పాఠశాల మూసివేత నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో గిరిజనులతో కలిసి భారీ ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. సమావేశంలో వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

గిరిజనులకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలని వైఎస్సార్‌సీపీ యువజన విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు రేగం చాణక్య డిమాండ్ చేశారు. అరకు వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జీవో-3కు ప్రత్యామ్నాయ జీవో, గిరిజన యువతకు 100 శాతం ఉపాధ్యాయ ఉద్యోగాల హామీలను నెరవేర్చాలన్నారు. 1/70, ఎల్‌టీఆర్‌ చట్టాలను పటిష్టంగా అమలు చేయాలని కోరారు. మారికవలస గిరిజన పాఠశాల మూసివేత నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో గిరిజనులతో కలిసి భారీ ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. సమావేశంలో వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.