Thursday, 21 May 2026
  • Home  
  • కొమ్మలపూడి వద్ద మిల్క్ ట్యాంకర్ బోల్తా – రైళ్లకు అంతరాయం
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

కొమ్మలపూడి వద్ద మిల్క్ ట్యాంకర్ బోల్తా – రైళ్లకు అంతరాయం

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా 31మార్చి ( పున్నమి ప్రతినిధి) .మనుబోలు మండలం కొమ్మలపూడి రైల్వే స్టేషన్ సమీపంలో మిల్క్ ట్యాంకర్ బోల్తా పడటంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. విజయవాడ నుంచి తిరుమలకు పాలతో వెళ్తున్న ట్యాంకర్ జంక్షన్ వద్ద అదుపుతప్పి పట్టాలు తప్పింది. ఈ ఘటన కారణంగా విజయవాడ–చెన్నై మార్గంలో పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. సమాచారం అందుకున్న రైల్వే అధికారులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని పునరుద్ధరణ పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టారు. పరిస్థితిని సాధారణ స్థితికి తీసుకురావడానికి చర్యలు కొనసాగుతున్నాయి.

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా 31మార్చి ( పున్నమి ప్రతినిధి) .మనుబోలు మండలం కొమ్మలపూడి రైల్వే స్టేషన్ సమీపంలో మిల్క్ ట్యాంకర్ బోల్తా పడటంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. విజయవాడ నుంచి తిరుమలకు పాలతో వెళ్తున్న ట్యాంకర్ జంక్షన్ వద్ద అదుపుతప్పి పట్టాలు తప్పింది. ఈ ఘటన కారణంగా విజయవాడ–చెన్నై మార్గంలో పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. సమాచారం అందుకున్న రైల్వే అధికారులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని పునరుద్ధరణ పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టారు. పరిస్థితిని సాధారణ స్థితికి తీసుకురావడానికి చర్యలు కొనసాగుతున్నాయి.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.