ఎన్సీఈఆర్టీ విడుదల చేసిన ఆరో తరగతి కన్నడ పాఠ్యపుస్తకానికి ‘కృష్ణ’ అనే పేరు పెట్టడంపై విద్యావేత్తలు, రచయితలు అభ్యంతరం వ్యక్తం చేశారు. పుస్తకంలో సాత్విక ఆహారానికే ప్రాధాన్యం ఇవ్వడం, మాంసాహార ఆహారాన్ని ప్రస్తావించకపోవడం కూడా విమర్శలకు దారితీసింది. విద్యా వ్యవస్థలో సాంస్కృతిక ప్రభావం పెరుగుతోందని విమర్శకులు ఆరోపిస్తున్నారు.

- News
కర్ణాటక పాఠ్యపుస్తకంపై వివాదం.. ‘కృష్ణ’ పేరుపై అభ్యంతరాలు
ఎన్సీఈఆర్టీ విడుదల చేసిన ఆరో తరగతి కన్నడ పాఠ్యపుస్తకానికి ‘కృష్ణ’ అనే పేరు పెట్టడంపై విద్యావేత్తలు, రచయితలు అభ్యంతరం వ్యక్తం చేశారు. పుస్తకంలో సాత్విక ఆహారానికే ప్రాధాన్యం ఇవ్వడం, మాంసాహార ఆహారాన్ని ప్రస్తావించకపోవడం కూడా విమర్శలకు దారితీసింది. విద్యా వ్యవస్థలో సాంస్కృతిక ప్రభావం పెరుగుతోందని విమర్శకులు ఆరోపిస్తున్నారు.

