✍️రెడ్డి సత్య సుబ్రహ్మణ్యం
పున్నమి సీనియర్ రిపోర్టర్
9989086083.
తూ. గో జిల్లా గోపాలపురం మండలంలొ రైతులు వ్యవసాయంలొ వేయవలసిన ఎరువుల కొరత బరీగా ఉంది వేళ్ళచింతలగూడెం, గోపాలపురం, బీమోలు, కొవ్వూరుపాడు గ్రమాలలొ గల డిపొలలో D A P, Uria బాస్తాలు కొరత బొరీగా ఉండటం జరుగుతుండడం వలన రైతులు సకాలంలో పంటకు ఎరువులు అందించలేక పొవుట వలన సరియైన దిగుబడి రాకపొవుట వలన రైతులు ఇక్కట్ల పాలు ఆవు తున్నారు.
డిపోలవారు లావాదేవుల్లో హెచ్చుతగ్గుల కోసం ఆలోచించి ఎరువులు లేటు చేస్తున్నారని ఇన్ఫర్మేషన్ రైతులను ఇక్కట్ల పాలు చేస్తున్నారు దీని కారణంగా ప్రైవేటు డిపోలవారు రేట్లు అధికంగా వసూలు చేయడం జరుగుతొంది.
END

