Friday, 1 May 2026
  • Home  
  • ఎన్టీఆర్ భరోసా పెన్షన్‌తో నిరుపేదలకు అండగా కూటమి ప్రభుత్వం…
- అనకాపల్లి

ఎన్టీఆర్ భరోసా పెన్షన్‌తో నిరుపేదలకు అండగా కూటమి ప్రభుత్వం…

అనకాపల్లి జిల్లా, మే 1 (పున్నమి న్యూస్ ప్రతినిధి ఆనంద్): ఎలమంచిలి మండలం ఏటికొప్పాక గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం ద్వారా కూటమి ప్రభుత్వం మరోసారి తన మానవతా దృక్పథాన్ని చాటుకుంది. భర్త పెన్షన్ పొందుతూ ఉన్న కుటుంబంలో భర్త మరణించడంతో ఆర్థిక ఇబ్బందులు తలెత్తగా, ఆ పెన్షన్‌ను భార్యకు బదిలీ చేసి ఆమెకు ఆర్థిక భరోసా కల్పించింది. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కాండ్రకోట చిరంజీవి, సర్పంచ్ కుమారుడు భజంత్రీల శ్రీను, డిజిటల్ అసిస్టెంట్ నూకరాజు పాల్గొని బాధిత మహిళకు పెన్షన్ అందజేశారు. ప్రభుత్వ ఈ నిర్ణయంపై గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ, అర్హులందరికీ ఇలాంటి సహాయం అందాలని కోరుతున్నారు.

అనకాపల్లి జిల్లా, మే 1 (పున్నమి న్యూస్ ప్రతినిధి ఆనంద్): ఎలమంచిలి మండలం ఏటికొప్పాక గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం ద్వారా కూటమి ప్రభుత్వం మరోసారి తన మానవతా దృక్పథాన్ని చాటుకుంది. భర్త పెన్షన్ పొందుతూ ఉన్న కుటుంబంలో భర్త మరణించడంతో ఆర్థిక ఇబ్బందులు తలెత్తగా, ఆ పెన్షన్‌ను భార్యకు బదిలీ చేసి ఆమెకు ఆర్థిక భరోసా కల్పించింది. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కాండ్రకోట చిరంజీవి, సర్పంచ్ కుమారుడు భజంత్రీల శ్రీను, డిజిటల్ అసిస్టెంట్ నూకరాజు పాల్గొని బాధిత మహిళకు పెన్షన్ అందజేశారు. ప్రభుత్వ ఈ నిర్ణయంపై గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ, అర్హులందరికీ ఇలాంటి సహాయం అందాలని కోరుతున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.