విజయవాడలో ఎండల తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. అధిక ఉష్ణోగ్రతల కారణంగా మధ్యాహ్న సమయంలో రోడ్లు, మార్కెట్లు వెలవెలబోతున్నాయి. ప్రజలు అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటకు రావడం తగ్గించారు. వృద్ధులు, పిల్లలు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఎక్కువగా నీరు తాగడం, మధ్యాహ్నం బయట తిరగకుండా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.

- ఆంధ్రప్రదేశ్
ఎండలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న విజయవాడ.. రోడ్లు వెలవెల
విజయవాడలో ఎండల తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. అధిక ఉష్ణోగ్రతల కారణంగా మధ్యాహ్న సమయంలో రోడ్లు, మార్కెట్లు వెలవెలబోతున్నాయి. ప్రజలు అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటకు రావడం తగ్గించారు. వృద్ధులు, పిల్లలు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఎక్కువగా నీరు తాగడం, మధ్యాహ్నం బయట తిరగకుండా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.

