అరకు వేలి మండలం బస్కి పంచాయతీ బరెంగిబంద గ్రామంలో సీసీ రోడ్డు, డ్రైనేజీ సౌకర్యం కల్పించాలని సీపీఎం నాయకులు డిమాండ్ చేశారు. దశాబ్దాలు గడిచినా సౌకర్యాలు లేక వర్షాకాలంలో నీరు నిలిచిపోయి దోమలు పెరుగుతున్నాయని, మలేరియా, టైఫాయిడ్ వంటి వ్యాధులతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ప్రభుత్వం వెంటనే సమస్య పరిష్కరించాలని కోరారు. పర్యటనలో సీపీఎం నాయకులు కొర్రా సుబ్బారావు, కె. దేవన్న, గ్రామస్తులు పాల్గొన్నారు.

అరకు: బరెంగిబందలో సీసీ రోడ్డు, డ్రైనేజీ సౌకర్యం కల్పించాలి
అరకు వేలి మండలం బస్కి పంచాయతీ బరెంగిబంద గ్రామంలో సీసీ రోడ్డు, డ్రైనేజీ సౌకర్యం కల్పించాలని సీపీఎం నాయకులు డిమాండ్ చేశారు. దశాబ్దాలు గడిచినా సౌకర్యాలు లేక వర్షాకాలంలో నీరు నిలిచిపోయి దోమలు పెరుగుతున్నాయని, మలేరియా, టైఫాయిడ్ వంటి వ్యాధులతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ప్రభుత్వం వెంటనే సమస్య పరిష్కరించాలని కోరారు. పర్యటనలో సీపీఎం నాయకులు కొర్రా సుబ్బారావు, కె. దేవన్న, గ్రామస్తులు పాల్గొన్నారు.

