వింజమూరు మండలం ఊటుకూరుకు చెందిన దేవరకొండ గోవిందులు (45) మృతదేహం దుత్తలూరు మండలం బండకిందపల్లి అటవీ ప్రాంతంలో అనుమానాస్పద స్థితిలో లభ్యమైంది. గోతంలో వరిగడ్డి పేర్చి మృతదేహాన్ని మూటకట్టి ఉంచినట్లు పోలీసులు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించి ఆధారాలు సేకరించారు. ఇటీవల నిమ్మతోటకు సంబంధించిన వివాదం జరిగినట్లు తెలిసింది.

- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
అటవీ ప్రాంతంలో వ్యక్తి మృతదేహం లభ్యం.. మృతుడు ఎవరంటే!
వింజమూరు మండలం ఊటుకూరుకు చెందిన దేవరకొండ గోవిందులు (45) మృతదేహం దుత్తలూరు మండలం బండకిందపల్లి అటవీ ప్రాంతంలో అనుమానాస్పద స్థితిలో లభ్యమైంది. గోతంలో వరిగడ్డి పేర్చి మృతదేహాన్ని మూటకట్టి ఉంచినట్లు పోలీసులు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించి ఆధారాలు సేకరించారు. ఇటీవల నిమ్మతోటకు సంబంధించిన వివాదం జరిగినట్లు తెలిసింది.

