పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 12 రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని అమృత లాల్ శుక్ల కార్మిక భవన్ లో శనివారం సీతారాం ఏచూరి స్మృతి సభ నిర్వహించారు సిపిఎం పట్టణ కార్యదర్శి ఎలిగేటి రాజశేఖర్ ఆధ్వర్యంలో ఏచూరి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు కమ్యూనిస్ట్ ఉద్యమానికి ఏచూరి చేసిన సేవలు చీర స్మరణీయమని ఆయన చూపిన మార్గం నేటికీ స్ఫూర్తిదాయకమని ఎలిగేటి రాజశేఖర్ అన్నారు



