8వ జిల్లా కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు కీలక దిశానిర్దేశం చేశారు. ప్రజాసేవకులుగా పనిచేయాలని, ఈగోలకు తావివ్వొద్దని సూచించారు. రివ్యూలకే పరిమితం కాకుండా ఫలితాలు చూపాలని స్పష్టం చేశారు. ఫైళ్లు, ప్రజా ఫిర్యాదులు పెండింగ్లో ఉండటం అభివృద్ధి, న్యాయం పెండింగ్లో ఉన్నట్టేనన్నారు. Reactive Governance నుంచి Proactive Governanceకు మారాలని పిలుపునిచ్చారు. సమస్యలను దాచకుండా వాస్తవాలను వెల్లడించాలని, ఫేక్ ప్రచారానికి వెంటనే కౌంటర్ ఇవ్వాలని ఆదేశించారు. శాఖలు, జిల్లాలు ఉత్తమ పనితీరులో పోటీపడాలని పేర్కొంటూ **“One State–One Vision–One Team–One Mission”** స్వర్ణాంధ్ర లక్ష్యమన్నారు.

రివ్యూలు కాదు.. రిజల్ట్స్ కావాలి: సీఎం చంద్రబాబు
8వ జిల్లా కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు కీలక దిశానిర్దేశం చేశారు. ప్రజాసేవకులుగా పనిచేయాలని, ఈగోలకు తావివ్వొద్దని సూచించారు. రివ్యూలకే పరిమితం కాకుండా ఫలితాలు చూపాలని స్పష్టం చేశారు. ఫైళ్లు, ప్రజా ఫిర్యాదులు పెండింగ్లో ఉండటం అభివృద్ధి, న్యాయం పెండింగ్లో ఉన్నట్టేనన్నారు. Reactive Governance నుంచి Proactive Governanceకు మారాలని పిలుపునిచ్చారు. సమస్యలను దాచకుండా వాస్తవాలను వెల్లడించాలని, ఫేక్ ప్రచారానికి వెంటనే కౌంటర్ ఇవ్వాలని ఆదేశించారు. శాఖలు, జిల్లాలు ఉత్తమ పనితీరులో పోటీపడాలని పేర్కొంటూ **“One State–One Vision–One Team–One Mission”** స్వర్ణాంధ్ర లక్ష్యమన్నారు.

