Saturday, 12 July 2025
  • Home  
  • రిమ్స్ ను సందర్శించిన న్యాయమూర్తి
- ఆంధ్రప్రదేశ్

రిమ్స్ ను సందర్శించిన న్యాయమూర్తి

శ్రీకాకుళం : నగరంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి (రిమ్స్)ను సీనియర్ సివిల్ జడ్జి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి జయలక్ష్మి సోమవారం సందర్శించారు. ఇటీవల వివిధ ప్రాంతాల నుంచి వచ్చి, రిమ్స్ క్వారంటైన్ లో ఉంటున్న వారిని పరామర్శించి, సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు.  ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వీరిని త్వరగా హోం క్వారంటైన్ కు  పంపించాలని రెవెన్యూ అధికారులకు సూచించారు.

శ్రీకాకుళం : నగరంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి (రిమ్స్)ను సీనియర్ సివిల్ జడ్జి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి జయలక్ష్మి సోమవారం సందర్శించారు. ఇటీవల వివిధ ప్రాంతాల నుంచి వచ్చి, రిమ్స్ క్వారంటైన్ లో ఉంటున్న వారిని పరామర్శించి, సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు.  ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వీరిని త్వరగా హోం క్వారంటైన్ కు  పంపించాలని రెవెన్యూ అధికారులకు సూచించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.