రాపూరు, మే 28, 2020( పున్నమి ప్రతినిధి – ఎస్.కార్తీక్ రెడ్డి) : రాపూరు పట్టణములో తెలుగుదేశం వ్యవస్థాపకులు శ్రీ నందమూరి తారక రామారావు గారి 98 జన్మదిన వేడుకలు ఘనంగా తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు షేక్ ముక్తార్ అధ్యక్షతన జరిగింది పట్టణ అధ్యక్షులు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీలోనే ఎస్సీ, ఎస్టీ, బి సి, మైనార్టీలు రాజకీయంగా ఆర్థికంగా ఎదగడానికి ఎన్నో సంక్షేమ పథకాలను అమలుపరిచిన ఘనత తెలుగుదేశం లోనే అందుకే నందమూరి తారక రామారావు గారు ఇప్పటి నాయకులకు ఆదర్శంగా నిలిచారని చెప్పారు. ఈరోజు నందమూరి తారక రామారావు గారి వేడుకలను జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు గారి ఆదేశాల మేరకు మాజీ శాసనసభ్యులు కురుగొండ్ల రామకృష్ణ గారి. ఆధ్వర్యంలో ఈ వేడుకలు కేక్ కట్ చేసి ఘనంగా జరుపుకున్నాము ఈ కార్యక్రమంలో మండల నాయకులు జిల్లా నాయకులు నువ్వుల శివ రామకృష్ణ ,కొండల పొడి రాఘవ రెడ్డి, శీలం వెంకటేశ్వర్లు నాయుడు, మాధవ్, రమణమ్మ , బిసి నాయకులు సంకల పాపయ్య, మైనారిటీ నాయకులు షేక్ అహ్మద్, సయ్యద్ కాజా,సయ్యద్ షఫీ, సయ్యద్ కరీమ్, తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
రాపూరు పట్టణములో శ్రీ నందమూరి తారక రామారావు గారి 98 జన్మదిన వేడుకలు
రాపూరు, మే 28, 2020( పున్నమి ప్రతినిధి – ఎస్.కార్తీక్ రెడ్డి) : రాపూరు పట్టణములో తెలుగుదేశం వ్యవస్థాపకులు శ్రీ నందమూరి తారక రామారావు గారి 98 జన్మదిన వేడుకలు ఘనంగా తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు షేక్ ముక్తార్ అధ్యక్షతన జరిగింది పట్టణ అధ్యక్షులు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీలోనే ఎస్సీ, ఎస్టీ, బి సి, మైనార్టీలు రాజకీయంగా ఆర్థికంగా ఎదగడానికి ఎన్నో సంక్షేమ పథకాలను అమలుపరిచిన ఘనత తెలుగుదేశం లోనే అందుకే నందమూరి తారక రామారావు గారు ఇప్పటి నాయకులకు ఆదర్శంగా నిలిచారని చెప్పారు. ఈరోజు నందమూరి తారక రామారావు గారి వేడుకలను జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు గారి ఆదేశాల మేరకు మాజీ శాసనసభ్యులు కురుగొండ్ల రామకృష్ణ గారి. ఆధ్వర్యంలో ఈ వేడుకలు కేక్ కట్ చేసి ఘనంగా జరుపుకున్నాము ఈ కార్యక్రమంలో మండల నాయకులు జిల్లా నాయకులు నువ్వుల శివ రామకృష్ణ ,కొండల పొడి రాఘవ రెడ్డి, శీలం వెంకటేశ్వర్లు నాయుడు, మాధవ్, రమణమ్మ , బిసి నాయకులు సంకల పాపయ్య, మైనారిటీ నాయకులు షేక్ అహ్మద్, సయ్యద్ కాజా,సయ్యద్ షఫీ, సయ్యద్ కరీమ్, తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.