Saturday, 12 July 2025
  • Home  
  • మాస్క్ లేకుంటే జరిమానా ఏస్ఐ
- Featured

మాస్క్ లేకుంటే జరిమానా ఏస్ఐ

పలమనేరు, జూన్ 30 2020(పున్నమి విలేకరి): పట్టణంలో కరోనా వైరస్ రోజు రోజుకి విజృంభిస్తున్న నేపథ్యంలో పలమనేరు బజార్ వీధిలో పలమనేరు ఎస్ ఐ నాగరాజు ఆధ్వర్యంలో మాస్కులు ధరించ కుండా నిబంధనలను అతిక్రమించిన వారికి రూ135/- జరిమానా విధించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా ప్రతి ఒక్కరు సహకరించాలన్నారు. మాస్కులు ధరించకుండా బహిరంగ ప్రదేశాలులో తిరిగే వారికి జరిమానా విధించినట్లు చెప్పారు. ఇకపై నిత్యం తనిఖీలు నిర్వహిస్తామని, నిబంధనలు అతిక్రమిస్తే కేసులు నమోదు చేస్తామని చెప్పారు. ప్రజలు అందరు సహకరించాలని తెలిపారు.

పలమనేరు, జూన్ 30 2020(పున్నమి విలేకరి): పట్టణంలో కరోనా వైరస్ రోజు రోజుకి విజృంభిస్తున్న నేపథ్యంలో పలమనేరు బజార్ వీధిలో పలమనేరు ఎస్ ఐ నాగరాజు ఆధ్వర్యంలో మాస్కులు ధరించ కుండా నిబంధనలను అతిక్రమించిన వారికి రూ135/- జరిమానా విధించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా ప్రతి ఒక్కరు సహకరించాలన్నారు. మాస్కులు ధరించకుండా బహిరంగ ప్రదేశాలులో తిరిగే వారికి జరిమానా విధించినట్లు చెప్పారు. ఇకపై నిత్యం తనిఖీలు నిర్వహిస్తామని, నిబంధనలు అతిక్రమిస్తే కేసులు నమోదు చేస్తామని చెప్పారు. ప్రజలు అందరు సహకరించాలని తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.