Tuesday, 8 July 2025
  • Home  
  • బెంగళూరు వైఎస్ఆర్సిపి వింగ్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం
- చిత్తూరు

బెంగళూరు వైఎస్ఆర్సిపి వింగ్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం

30 – 05 -2020 TIRUPATI :మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా, బెంగళూరు వైఎస్ఆర్సిపి వింగ్ సభ్యులు తిరుపతి Ruia Hospital నందు 200 మందికి అన్నదానం చేయటం జరిగింది. ఈ కార్యక్రమంలో బెంగళూరు వైఎస్ఆర్సిపి వింగ్ రూపాకర్త స్వరూప్ మరియు కుటుంబ సభ్యులు, మిత్రులు పాల్గొన్నారు

30 – 05 -2020 TIRUPATI :మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా, బెంగళూరు వైఎస్ఆర్సిపి వింగ్ సభ్యులు తిరుపతి Ruia Hospital నందు 200 మందికి అన్నదానం చేయటం జరిగింది. ఈ కార్యక్రమంలో బెంగళూరు వైఎస్ఆర్సిపి వింగ్ రూపాకర్త స్వరూప్ మరియు కుటుంబ సభ్యులు, మిత్రులు పాల్గొన్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

Send us message

పున్నమి  @2025. All Rights Reserved.