నెల్లూరు నగరంలో రెప్పట్నుంచి ఎటువంటి కారణం లేకుండా రహదారులపై కనిపిస్తే క్వారంటైన్ కు తరలిస్తామని ఆర్డీవో హుస్సేన్ సాహెబ్ హెచ్చరించారు.నెల్లూరు నగరంలోని ఆర్డీవో కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ…జిల్లాలో కరోనా వైరస్ వ్యాప్తిని పూర్తిగా అరికట్టాలనే లక్ష్యంతో రేపట్నుంచి కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నామన్నారు. కావున ప్రజలు సహకరించి ఇళ్లకు పరిమితం కావాలని సూచించారు.
నెల్లూరు జిల్లా ప్రజలకు హెచ్చరిక
నెల్లూరు నగరంలో రెప్పట్నుంచి ఎటువంటి కారణం లేకుండా రహదారులపై కనిపిస్తే క్వారంటైన్ కు తరలిస్తామని ఆర్డీవో హుస్సేన్ సాహెబ్ హెచ్చరించారు.నెల్లూరు నగరంలోని ఆర్డీవో కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ…జిల్లాలో కరోనా వైరస్ వ్యాప్తిని పూర్తిగా అరికట్టాలనే లక్ష్యంతో రేపట్నుంచి కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నామన్నారు. కావున ప్రజలు సహకరించి ఇళ్లకు పరిమితం కావాలని సూచించారు.