Sunday, 13 September 2026
  • Home  
  • టి.ఎన్.యు.ఎస్ నెల్లూరు జిల్లా నూతన కమిటీ ఎన్నిక
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

టి.ఎన్.యు.ఎస్ నెల్లూరు జిల్లా నూతన కమిటీ ఎన్నిక

నెల్లూరు నగరంలో ఆదివారం జరిగిన టి.ఎన్.యు.ఎస్ కార్యవర్గ సమావేశంలో జిల్లా నూతన కమిటీని ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా చెవుల రామచంద్ర యాదవ్, ప్రధాన కార్యదర్శిగా గంగవరపు శ్రీనివాసులు ఎన్నికయ్యారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీరామ్ శెట్టి వెంకటేశ్వర్లు, రాష్ట్ర కార్యదర్శి చల్లా వెంకటేశ్వర్లు ఎన్నికల పరిశీలకులుగా వ్యవహరించారు. ముఖ్య అతిథి కేపీ చౌదరి మాట్లాడుతూ విద్యారంగంలో ప్రభుత్వం తీసుకొస్తున్న మార్పులను వివరించారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి సమిష్టిగా కృషి చేస్తామని రామచంద్ర యాదవ్ తెలిపారు. గౌరవ అధ్యక్షుడిగా వి.పద్మయ్య, కోశాధికారిగా సీహెచ్ నాగరాజు సహా పలువురు కార్యవర్గ సభ్యులు ఎన్నికయ్యారు. అనంతరం నూతన కార్యవర్గాన్ని నాయకులు అభినందించి సన్మానించారు.

నెల్లూరు నగరంలో ఆదివారం జరిగిన టి.ఎన్.యు.ఎస్ కార్యవర్గ సమావేశంలో జిల్లా నూతన కమిటీని ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా చెవుల రామచంద్ర యాదవ్, ప్రధాన కార్యదర్శిగా గంగవరపు శ్రీనివాసులు ఎన్నికయ్యారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీరామ్ శెట్టి వెంకటేశ్వర్లు, రాష్ట్ర కార్యదర్శి చల్లా వెంకటేశ్వర్లు ఎన్నికల పరిశీలకులుగా వ్యవహరించారు. ముఖ్య అతిథి కేపీ చౌదరి మాట్లాడుతూ విద్యారంగంలో ప్రభుత్వం తీసుకొస్తున్న మార్పులను వివరించారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి సమిష్టిగా కృషి చేస్తామని రామచంద్ర యాదవ్ తెలిపారు. గౌరవ అధ్యక్షుడిగా వి.పద్మయ్య, కోశాధికారిగా సీహెచ్ నాగరాజు సహా పలువురు కార్యవర్గ సభ్యులు ఎన్నికయ్యారు. అనంతరం నూతన కార్యవర్గాన్ని నాయకులు అభినందించి సన్మానించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.