వేల్పూర్: మండల కేంద్రంలో శుక్రవారం గోకులాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేల్పూర్ లోనీ గోపాలస్వామి ఆలయంలో నిర్వహించిన వేడుకలలో మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజల నిర్వహించి మొక్కలు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా గ్రామ కమిటీ సభ్యులు, బి ఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు

- నిజామాబాద్
ఘనంగా గోకులాష్టమి వేడుకలు
వేల్పూర్: మండల కేంద్రంలో శుక్రవారం గోకులాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేల్పూర్ లోనీ గోపాలస్వామి ఆలయంలో నిర్వహించిన వేడుకలలో మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజల నిర్వహించి మొక్కలు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా గ్రామ కమిటీ సభ్యులు, బి ఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు

