Sunday, 6 September 2026

Tag: నిజామాబాదు

నిజామాబాద్

ఘనంగా గోకులాష్టమి వేడుకలు

వేల్పూర్: మండల కేంద్రంలో శుక్రవారం గోకులాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేల్పూర్ లోనీ గోపాలస్వామి ఆలయంలో నిర్వహించిన వేడుకలలో మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజల నిర్వహించి మొక్కలు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా గ్రామ కమిటీ సభ్యులు, బి ఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.