పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 6 తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై టిఆర్ఎస్ నేతలు కేటీఆర్ హరీష్ రావు విమర్శలు చేశారు సిరిసిల్లను తదుపరి లక్ష్యంగా చేసుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ శ్రేణులతో జిల్లాకు వస్తామని ప్రకటించారు ఈ నెలలో సిరిసిల్ల గడ్డపై మూడు రంగుల జెండా ఎగరేస్తా ఆ తర్వాత సిద్దిపేట పై దండయాత్ర చేస్తాం టిఆర్ఎస్ నేతలతో కలపడేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు



